ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన పురుషుల సంఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 01:36 PM

AP: ఫిబ్రవరిలో 'స్త్రీ శక్తి' పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 26 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు, దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ 92% దాటింది. అయితే, ఈ పథకం వల్ల పురుషులు బస్సుల్లో ప్రయాణించడానికి వెనుకాడుతున్నారు. వారి సంఖ్య 37 శాతానికి పడిపోయింది. డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని పురుషులు వాపోతున్నారు. సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa