ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్, అదనపు డైరెక్టర్ల బాధ్యతల స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 10:32 PM

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ గా  రంజిత్ బాషా, IAS  ఈ రోజుబాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పూర్వ డైరెక్టర్ శ్రీ.గంధం చంద్రుడు బాషా కి బాధ్యతలను అప్పగించి శాఖ గురించి వివరించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు  రంజిత్ బాషా కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.   అలాగే గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ట్రైకార్ ఎండీ  ఈ రవీంద్రబాబు   అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హామీల అమలు, గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తామని  డైరెక్టర్ శ్రీ.రంజిత్ బాషా, మరియు అడిషనల్ డైరెక్టర్  ఈ రవీంద్ర బాబు అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa