ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ విద్యార్థులకూ అమ్మ ఒడి పథకం: సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2019, 02:46 PM

ఇంటర్‌ విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకూ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామన్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa