ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఆస్తానా కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 12:34 PM

సిబిఐ మాజీ ప్రత్యేక సంచాలకుడు రాకేష్‌ ఆస్తానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న సిబిఐ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సతీశ్‌ దాగర్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. ”వ్యక్తిగత కారణాలతో” స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఆగస్తు నెలలోనే దాగర్‌ విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకూ డైరెక్టర్‌ రిషికుమార్‌ శుక్లా దానిని ఆమోదించలేదని సిబిఐ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa