ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నన్ను నమ్మాల్సిన అవసరంలేదు : రజనీకాంత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 01:23 PM

అయోద్య తీర్పుపై ప్రజలు సంయమనం‌ పాటించాలని రజనీకాంత్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుత వాతావరణం నెలకొల్పాలిఅని కోరారు. తాను బీజీపీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని కొట్టేశారు. నన్ను నమ్ముకొని బీజేపీ ఉండాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఎవరితో పొత్తు అనేది తన స్వంత నిర్ణయమేనని అన్నారు. పార్టీ పెట్టేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పారు..నాపై బీజేపీ బలవంతంగా కాషాయ రంగు పులమాలని చూస్తుంది. నాకు, తమిళవేత్త తిరువళ్లువర్ కు కాషాయ రంగు పూయాలనుకుంటున్నారు. కాని నేను కాషాయానికి చిక్కను అన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa