ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరూ విద్వేషాలను రెచ్చగొట్టొద్దు : బాబా రాందేవ్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 12:49 PM

అయోధ్య తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో ఎవరూ మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టవద్దని యోగ గురు బాబా రాందేవ్ ప్రజలను కోరారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని, సుప్రీం తీర్పును గౌరవించాలని విన్నవించారు. భారత దేశంలో నివశించే వివిధ మతాల ప్రజలందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తారని, మన దేశం పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశమని ప్రపంచానికి నిరూపించాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa