ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న నిరసనకారులు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2019, 04:43 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఆందోళన చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు కూడా నిరసనకారులపైకి తిరిగి రాళ్లు రువ్వారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa