రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను లాంచనo గా ప్రారంభం.అన్ని జిల్లాల రైతులతోవీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి..ఏలూరు నియోజకవర్గం పరిధిలో చుదిమెల్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన AP డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, జాయింట్ కలెక్టర్ పి వెంకటరామిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయప్రకాశ్, AP మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, ఏలూరు RDO పనబాక రచన, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచెo మైబాబు,, అగ్రికల్చర్ జేడీ
ప్రతి ఏడాది 13, 500రూపాయలు చొప్పున 5సంవత్సరాలకు 67వేల రూపాయలు పెట్టుబడి సాయం.పంట వేసేటప్పుడు, పంట కోనేటప్పుడు, సంక్రాతి పండుగ నాటికీ మూడు విడతలుగా ఆర్ధిక సహాయం అందచేత..రాష్ట్ర వ్యాప్తంగా 49లక్షలకు పై బడి రైతులకు 6, 500కోట్లు రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం.రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా.ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర.3, 000వేల కోట్లు రూపాయలతో ధరల స్థిరికరన.గ్రామ, వార్డ్, సచివాలయాల ద్వారా గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు.11, 162గ్రామ, 3, 842వార్డ్ సచివాలయాలలో నిర్దిష్ట కాలపరిమితిలో 541ప్రభుత్వ సేవలు...
గ్రామాల్లో ప్రతి 2000వేల మందికి, పట్టణాలల్లో ప్రతి 4, 000వేల మందిజనాభా కు ఒక సచివాలయం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుంది.వివక్షతకు తావు లేకుండా, లంచాల ప్రమేయం లేకుండా ప్రతి గడపకు ప్రభుత్వ సేవలు అందించడమే వైస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యం.సీఎం యాప్ కు రైతులు సమస్యలు వెంటనే ప్రతి రోజు తెలియజేయలని ముఖ్యమంత్రి అదేశం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa