ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 02:28 PM

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం అయింది. ప్రమాద వివరాలను ప్రధాని మోడీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. మరి కాసేపట్లో ప్రమాదంపై రాజ్ నాథ్ సింగ్ స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీని వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదంలో గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa