ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైతే నైట్ కర్ఫ్యూ: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 09:00 AM

ఒమిక్రాన్ వైరస్ ప్రభావంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను సూచించింది.


అవసరమైతే నైట్ కర్ప్యూ పెట్టాలని సూచన.


వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి.


వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంటే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి.


10 రాష్ట్రాల్లో 2 వారాలుగా పాజిటివిటి రేటు పెరుగుతుంది.


కేరళ, మిజోరాం, సిక్కిం రాష్ట్రాలల్లోని 8 జిల్లాల్లో 10 శాతం పాజిటివిటి నమోదు.


7 రాష్ట్రాల్లో 5 నుంచి 10 శాతం పాజిటివిటి రేటు.


జన సమూహాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారి పై షరతులు విధించాలి. అని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa