ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్ కమిటీలో సమర్ధులకు పదవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 02:00 PM

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా రెడ్డి మణేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కొయ్యల రమణ తదితరులు నియమితులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే గురువారం సత్కరించారు. రాజమండ్రి నుంచి పార్లమెంట్ కమిటీలో ఏడుగురికి స్థానం కల్పించడం శుభపరిణామమని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa