రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ వాణిజ్య విభాగానికి అధ్యక్షులుగా నియమితులైన తమలంపూడి సుధాకర్ రెడ్డి, క్రిస్టియన్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోట విజయరావులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసి వరప్రసాద్, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, అనపర్తి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బాబురావు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa