ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజల అవస్థలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 04:33 PM

పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలంలోని చుట్టు పక్కల గ్రామాలైన మల్లిపూడి, జుత్తిగ, పాలి తదితర గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాల నుంచి సమీపంలోని ఏ పట్టణానికి వెళ్లాలన్నా సొంత వాహనాల పైన లేదా షేర్ ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. మండల కేంద్రమైన పెనుమంట్రలో సైతం దాదాపు ఇదే పరిస్థితి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa