ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన 'ఎల్ఐసీ'

national |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 07:00 PM

జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌సీ) తన పాలసీదారు - లకు మరో విడత వునరుద్ధరణ అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక వునరుద్ధరణ కార్యక్రమం ను  ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఎల్ ఐసీ ప్రకటించింది. ప్రీమియం చెల్లించని పాలసీలు నిర్ణీత వ్యవధి తర్వాత రద్దవుతాయి. వీటినే ల్యాప్స్ డ్ పాలసీలుగా చెబుతారు. పలు కారణాలతో పాలసీదారులు ప్రీమియం చెల్లించలేకపోవచ్చు. వాటిని కొనసాగించుకునేందుకు ఇప్పుడు మరొక అవకా శం వచ్చింది. మరణానికి రక్షణ అవసరాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తు చేసింది. పాలసీదారులు వునరుద్దరణ అవకాశాన్ని వినియోగించు కోవాలి. తద్వారా వారి కుటుంబాల ఆర్థిక రక్షణకు భరోసా ఉండేలా చూ సుకోవాలి అని ఎల్‌సీ సూచించింది. ప్రీమియం ఆలస్యంగా చెల్లిస్తారు కనుక ఆలస్యవు రుసుమును ఎల్బీసీ వసూలు చేయనుంది. టర్, పాను మినహా మిగిలిన ప్లాన్ల వునరుద్దరణపై ఆలస్యవు రుసుముల్లో 20-30 శాతం తగ్గింపును ఇస్తున్నట్టు తెలియజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa