ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములనర్వలో సీసీ రోడ్ల ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2026, 01:47 PM

వత్సవాయి మండలం వేముల నర్వలో ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన 400 మీటర్ల సీసీ రోడ్లను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. పాత వేములనర్వ, కొత్త వేములనర్వ గ్రామాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ రోడ్డును నిర్మించారు. దాత మాధవరావు ఇచ్చిన స్థలంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు వడ్లమూడి రాంబాబు, చిత్తూరు రమేష్, పెద్ది రామారావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa