ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ సునీత కావాలంటే టీడీపీలోకి వెళ్లవచ్చు: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 08:24 PM

రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక వైయస్ సునీత, అల్లుడిని కలుపుకుని వివేకా హత్యపై చంద్రబాబు కుట్రకు తెరలేపారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 'పులివెందుల TDP అభ్యర్థిగా సునీత పోటీచేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆమె కావాలంటే టిడిపి లోకి వెళ్లవచ్చు. ఎంతగా బురదజల్లుతున్నా.. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నాం. వివేకా ఇంట్లో వారుపెట్టిన మనుషుల సమక్షంలోనే హత్య జరిగింది. ముందు అక్కడి నుంచే విచారణ చేయాలి'అని సజ్జల చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa