విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి వైసీపీ నాయకులూ విజయ్ సాయి రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆహ్వానం అందుకోవడం చాల సంతోషంగా ఉంది అన్నారు. 50కిపైగా దేశాలకు చెందిన సుమారు 500 ప్రతినిధులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ సమావేశాన్ని భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది అని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa