ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 12:05 PM

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు జనసేన అండగా ఉత్తము అని భరోసా కల్పించింది. మంచి నిలవాలి , మానవత్వం గెలవాలి అనే భావనతో సమాజంలో జరుగుతున్నా తప్పులను ప్రశ్నించడమే మా హక్కు అనే సంకల్పంతో ముందుకు నడుస్తున్న పార్టీ జనసేన. తాజాగా  జనసేన పార్టీ  క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 - 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఇన్స్యూరెన్స్ కంపెనీ  సి జి ప్రసాద్ , డి జి ఎం గారికి చెక్ ను ఈరోజు ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు శ్రీ వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa