ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 24 మంది అసమర్థులు రాజీనామా చేశారు: దేవినేని ఉమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 02:07 AM

రాష్ట్ర మంత్రుల రాజీనామాపై టీడీపీ నేత దేవినేని ఉమా తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. జ‌గ‌న్ కేబినెట్‌లోని 24 మంది అస‌మ‌ర్థులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో దేవినేని ఓ కొత్త డిమాండ్ వినిపించారు. మంత్రుల మాదిరే సీఎం జ‌గన్ కూడా తన ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసిన దేవినేని.. మంత్రులుగా ఇత‌రుల‌కు ఎలా అయితే అవ‌కాశం క‌ల్పిస్తున్నారో,  సీఎంగా కూడా మ‌రొక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa