ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు గుడ్ న్యూస్.. !

national |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 11:33 AM

దేశవ్యాప్తంగా వాహనదారులకు శుభవార్త.. ఇంధన ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా కొనసాగుతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు నిలకడగా ఉండడం ఇది వరుసగా మూడో రోజు. వాహనదారులకు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌ రూ.3.6కు పెరిగాయి. గత నెలలో ఇంధన ధరలు లీటరుకు రూ.6.4 పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa