ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేటలో లలితా జ్యూయలరీ మార్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 12:39 PM

లలితా జ్యూయలరీ మార్ట్ అధినేత ఎం.కిరణ్ కిరణ్ కుమార్ గారు నరసరావుపేట పట్టణంలో నూతన బ్రాంచ్ తెరవబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులూ మిట్టపల్లి రమేష్ ను కలిసి ఆహ్వానం అందించారు. అలానే   స్థానిక టీడీపీ కార్యాలయానికి విచ్చేసి, పట్టణంలో ఈ నెల 10న నూతనంగా లలితా జ్యూయలరీ మార్ట్ షాపు ప్రారంభోత్సవ సందర్భంగా టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించేందుకు వచ్చిన కిరణ్ కుమార్ ను  దుశ్శాలువలతో అరవింద్ బాబు  ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు,లలితా జ్యూయలరీ మార్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa