ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజులపల్లె గ్రామంలో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 09:45 AM

మహానంది మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినా గాజులపల్లె గ్రామం లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నేటి నుండి ఐదురోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.


వారు మాట్లాడుతూ 12వ తేదీ మంగళవారం ఉదయం గణపతి పూజ గోపూజ పుణ్యాహవాచనం కంకణధారణ తో ప్రారంభమయ్యే ఈ పూజలు 16వ తేదీ వరకు జరుగుతాయన్నారు. దాతలు గ్రామస్థుల సహకారంతో గ్రామంలో లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయాన్ని నిర్మించారు. స్వామివార్లను కొలువు తీర్చేందుకు ఐదు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa