ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా గురువారం రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై లోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో రాజస్తాన్ ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లు గెలిచింది. గుజరాత్ కూడా 4 మ్యాచ్ లు ఆడితే 3 మ్యాచ్ లు గెలిచింది. పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ 5వ స్థానంలో ఉండగా, రాజస్తాన్ టాప్ లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa