వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఏపీ రజక వృత్తిదారులసంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభాపురం వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రజక సంఘం కార్యాలయం వద్ద రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa