ఐపీఎల్లో ఈరోజు ముంబై డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.అనుజ్ రావత్ 4 పరుగుల చేసాడు. డుప్లెసిస్ 96 పరుగులు చేశాడు.మ్యాక్స్ వెల్ 23 పరుగుల చేసాడు. షాబాజ్ అహ్మద్ 26 పరుగుల చేసాడు.లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు, జాసన్ హోల్డర్ 2 వికెట్లు, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa