ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానా వెల్లడి

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:20 PM

యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం ఆలయ ఈవో గీతా రెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా భక్తులు వివిధ రూపాల్లో రూ. 100 టికెట్ల దర్శనం, కొబ్బరికాయ విక్రయం విఐపి దర్శనం, నిత్యకళ్యాణం, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, కళ్యాణ కట్ట, యాద ఋషి నిలయం, పాత గుట్ట దాన స్వామివారి ఖజానాకు10, 36, 433 ఆదాయం వచ్చిందని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa