తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేoదుకు బుధవారం డయల్ యువర్ డి ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఏ. రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10-11 గంటల మధ్యలో ప్రయాణికులు 9959225422 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలు, సలహాలు తెలియజేయవచ్చని చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa