ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జువైనల్ హోం ను పరిశీలించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 10:33 AM

విజయవాడలో జువైనల్ హోం ను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ . మంత్రి ఉషశ్రీ చరణ్ ..సిఎం జగన్ విద్య కోసం పెద్ద పీట వేస్తున్నారు. మహిళా వెల్ఫేర్ లో అత్యధిక బడ్జెట్ కేటాయించారు. మహిళా సురక్షిత కోసం దిశా యాప్ ను ప్రవేశపెట్టాం ...బాలుర హోం లో కలిసి పిల్లలతో మాట్లాడాం,చిన్న చిన్న ఘటనలతో హోమ్స్ కు వచ్చారు.బెయిల్ వచ్చినా కూడా చాలా మంది ఇక్కడే ఉంటున్నారు. తల్లిదండ్రులు తీసుకెళ్లేలా జెజెసి కమీటి ద్రుష్టికి తీసుకెల్తాం. పిల్లలకు హింసా మార్గం వైపు వెళ్లకుండా అవగాహన కల్పిస్తాం ...


పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చదువుకోవాలని చెప్పారు. కొంతమంది బెయిల్ పై వెళ్లిన ఆర్ఫాన్స్ తో పాటు మిగిలిన వారికి  మంచి విద్య నందిస్తాం. పిల్లల్లో కౌన్సిలింగ్ తర్వాత చాలా‌మార్పు వచ్చింది.వ్యవస్ధలో అఫెన్స్ చేసిన వారు మరళా నేరాలకు పాల్పడమని చెప్పారు . సమాజంలో మార్పు తెస్తే హోమ్ కి వచ్చే పరిస్ధితి ఉండదు..ఆ విధంగా అవగాహన కల్పిస్తాం.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa