ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరికీ బలవంతంగా కోవిడ్ టీకాలు ఇవ్వొద్దు : సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:39 PM

ప్రస్తుత పాలసీ ప్రకారం.. ఏ ఒక్కరికీ బలవంతంగా వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. స్పష్టమైన, ఏకపక్ష నిర్ణయంతో వ్యాక్సిన్ కోసం ముందుకు వస్తేనే వ్యాక్సిన్ వేయాలని సుప్రీం స్టేట్మెంట్ లో పేర్కొంది.వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనలపై చేపట్టిన విచారణలో ఈ విధంగా స్పష్టం చేసింది.సుప్రీం కోర్టు ఆదేశిస్తూ.. ప్రజలు, డాక్టర్లు వ్యాక్సిన్ వేసే క్రమంలో వారు చెప్పిన రిపోర్టులను ఏ మాత్రం రాజీపడకుండా ప్రచురించాలని చెప్పింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే అంశంపై వేసిన పిటిషన్ మేరకు సుప్రీం ఈవిధమైన తీర్పునిచ్చింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa