అనకాపల్లి జిల్లా చోడవరంలో దారుణ ఘటన చోటు చూసుకుంది. ఈమేరకు అనకాపల్లి జిల్లా చోడవరం విలేజ్ వద్ద మైనర్ బాలిక పై అదే ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గుర్తించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చోడవరం పోలీసులు సి. ఐ ఇలియాజ్ అహ్మద్ కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa