ఐపీఎల్-2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 53, జగదీశన్ 39, మోయిన్ అలీ 21 పరుగులు చేశారు. కాన్ వే 5, ధోని 7, దూబే 0 పరుగులకే వెనుదిరిగారు. గుజరాత్ బౌలర్లలో షమీ 2, రషీద్ ఖాన్ 1, సాయి కిషోర్ 1, అల్జారీ జోసెఫ్ 1 వికెట్ పడగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa