నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మాసాయిపేట లో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నిల్వలను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో డ్రిల్లింగ్ పనులను వేగవంతం చేశారు. 2 వేల హెక్టార్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. దొరికిన నిక్షేపాలను ల్యాబ్ కు పంపారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సేకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa