ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాపీ కార్మికుడు అదృశ్యంపై ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:26 AM

పత్తిపాడులో షేక్ ఖాసిo మీర్జా అనే తాపీ కార్మికుడు అదృశ్యంపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. ఖాసిoమీర్జా గత నెల 25న ఇంటి నుంచి బయటకు పనిపై వెళ్లారు. నెల రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో ఆయన భార్య షేక్. అబీదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, తాపీ పనులకు బయట ఊర్లకు కొన్ని రోజుల పాటు వెళ్తుంటారని , నెలరోజులైనా రాకపోవటంతో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa