ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధవటం కోట పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:31 PM

36 ఎకరాల విస్తీర్ణంలో, 18 మంది రాజవంశీయులు పరిపాలించిన సిద్ధవటం కోట పై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిద్ధవటం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కోటలో రాణి దర్బార్, ఈద్గా మసీదు, నగారా ఖానా, వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు, సిద్ధేశ్వరస్వామి ఆలయం, నంది విగ్రహం, కామాక్షి ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఉన్న కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించే అలా చూడాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa