28.05.2022న శనివారం నాడు ఉదయం 10:00 గంటలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్య మంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు గారు మరియు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించేదెరు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి, ఒంగోలులోని మహానాడుకి బయలుదేరడం జరుగుతుంది. కావున రాష్ట్ర,జిల్లా నాయకులు,ముఖ్య నాయకులు,పార్టీ నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు సెక్రెటరీలు,కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అని కార్యకర్తలకి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa