ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 04:30 PM

అనంతపురం: కుందుర్పి మండలంలోని తూమకుంట గ్రామానికి చెందిన ఉమేష్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన గతరాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తూముకుంట గ్రామానికి చెందిన ఉమేష్ ఇంటిలో ఎవరూ లేని సమయం చూసుకుని గుర్తుతెలియని దుండగులు చొరబడి 14. 3 గ్రాముల బంగారు, 6 వేల రూపాయల డబ్బులను ఎత్తుకెళ్లారన్నారు. ఈ విషయాన్ని కుందుర్పి ఎస్ఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. దీనికి స్పందించిన ఎస్ఐ వెంటనే చోరీ జరిగిన స్థలానికి చేరుకొని విచారణను చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa