ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 12:14 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పోరాటం పొత్తుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆమె ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల రాష్ట్ర పౌరుల చేతిలో పవన్ ఓడిపోయారని వాపోయారు. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa