జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గం ఇంఛార్జి బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేయడానికి ముఖ్య అతిధులుగా జనసేన నాయకులూ, PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ విచ్చేసి పది సభ్యత్వాలు కంటే ఎక్కువ చేసిన వాలంటీర్లను సన్మానించి క్రియాశీలక సభ్యత్వ కిట్లు, భీమా పత్రాలు అందజేయడం జరిగింది అని జనసేన నాయకురాలు కీర్తన తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa