ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ నోటిఫికేషన్.. జులై 1 నుంచి దరఖాస్తులు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:48 AM

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ వాటిని ఏ మాత్రం లెక్కచేయడంలేదు. దీంతో అగ్నిపథ్ పథకం ద్వారా సైనిక నియామకాలకు ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 1న ప్రారంభం కానుందని పేర్కొంది. ఆన్‌లైన్ విధానంలోనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa