ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండ్ల తోటల సాగుకు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 10:06 AM

హనుమంతునిపాడు మండలంలో పండ్ల తోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదివారం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏపీఓ వెంకటేశ్వర్లుఅన్నారు. నీటి వసతి ఉండి 5 ఎకరాలలోపు ఉన్న రైతులు అర్హులన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఎకరాకి రూ. లక్షల వరకు ఇస్తారన్నారు. జామ, మామిడి, నిమ్మ, సపోటా సాగుకు మొక్కలు కూడా సరఫరా చేస్తామన్నారు. నీటి వసతి ఉండి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసు కోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa