తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గురువారం శ్రీవారిని 65,898 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
33,686 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa