స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 52,907 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐటీసీ (3.99%), బజన్ ఫైనాన్స్ (3.97%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.63%), ఏషియన్ పెయింట్స్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.34%).
టాప్ లూజర్స్
రిలయన్స్ (-7.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.53%), NTPC (-1.82%), భారతీ ఎయిర్టెల్ (-1.54%), మారుతీ (-0.87%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa