అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 53,773 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 16,041 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు గరిష్ఠమైన రూ.79.76 వద్ద కొనసాగుతోంది. రూపాయి బలహీనత మార్కెట్లను కలవరపరుస్తోంది. చమురు ధరలు 100 డాలర్ల దిగువనే ట్రేడవుతుండడం ఒక్కటే సానుకూలాంశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa