విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం అప్పనదొరపాలెం, తమ్మన్నమెరక గ్రామాలను కొత్తవలస సిఐ బాల సూర్యారావు మరియు సిబ్బంది జూలై 26న Mrs. M. దీపికా , IPS, గారి ఆదేశాలతో సందర్శించి, పులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేసి, వ్యవసాయ పనులకు ఒంటరిగా గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రాణాపాయ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. త్వరలోనే పులిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలానే అధికారులకి సహకరించాలని తెలియజేయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa