కుల, మత, ప్రాంత, వర్గ, చివరకు పార్టీలు కూడా చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని పిఠాపురం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. మూడో ఏడాది వైయస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసేందుకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్కు కాకినాడ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలులో వైయస్ఆర్ కాపునేస్తం పథకం అమలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెండెం దొరబాబు మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa