మహిళలను నమ్మించి మోసం చేస్తున్న నిందితుని వద్ద నుండి సుమారు ఐదు లక్షల విలువైన 97.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే..... ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ లో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి పై ఫిర్యాదు రాగా, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన పోలీసు వారు చాకచక్యంగా నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న కృష్ణలంక క్రైమ్ ఎస్. ఐ. శ్రీ కృష్ణ బాబు ,HC శ్రీ సాంబయ్య మరియు PC బాబురావు లను నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. నగదు రివార్డ్ లతో అభినందించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa