అల్లరి నరేష్ హీరోగా కామాక్షి భాస్కరాల నటించిన '12 ఎ రైల్వే కాలనీ' సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి భాస్కరాల మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తానని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమెకు నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా బలం కావాలని కోరుకున్నప్పుడు స్మశానానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలిపారు. దీనిపై నెటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa