అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. అయితే బుక్ మై షో ద్వారా ఇప్పటివరకు పుష్పా ది రైజ్ను 5 మిలియన్లకు పైగా వీక్షించారు. 5 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని చిత్ర యూనిట్ ఇటీవల సోషల్ మీడియాలో పేర్కొంది. 2021లో ఇదే అత్యధికం. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా, సమంత స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, ధనంజయ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా రెండో భాగం త్వరలో సెట్స్ పైకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa