డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వన్ బై టూ’. ఈ సినిమలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాకి శివ ఏటూరి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఈ సినిమాని చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై కరణం శ్రీనివాసరావు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa