టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుభవార్త చెప్పింది. 2019 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే విచారణను నిలిపివేయాలంటూ మోహన్ బాబు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 8 వారాల పాటు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa